Vizag Steel: విశాఖ స్టీల్ కార్మికులతో పవన్ కీలక వ్యాఖ్యలు
Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ‘32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ…
Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ‘32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ…
Pawan Kalyan: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ…
YS Jagan: తిరుమల వేంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవద్దని మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) అన్నారు. ఆయనతో ఆటలాడుకుంటే మామూలుగా ఉండదని హెచ్చరించారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో…
Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ (Congress) విజయమని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి అన్నారు. తాము పెట్టిన 48 గంటల గడువుకి…

Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తు పై సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మసనం విచారణ జరపనుంది. మ.3.30 గంటలకి…

Pawan Kalyan: శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విరమించారు. వారాహి డిక్లరేషన్ బుక్ తో ఆలయం వెలుపలకు పవన్ వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు ఆసక్తిగా గమనించారు. కాలినడక…

Purandeswari: లడ్డూ వివాదం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీ, పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంలో సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి భిన్నంగా స్పందించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏం జరిగిందో…

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. ఏఆర్ డెయిరీతో సహా గత టీటీడీ బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్…

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు…

Malladi Vishnu: రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. టిటిడి లడ్డూ ప్రసాదాన్ని ఈ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుందన్నారు.…