శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026తాజా వార్తలు • ట్రెండింగ్

Tag: Ap Congress

Andhra Pradesh

Vizag Steel: విశాఖ స్టీల్ కార్మికులతో పవన్ కీలక వ్యాఖ్యలు

Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ‘32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ…

Andhra Pradesh

Pawan Kalyan: స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: పవన్

Pawan Kalyan: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై అయిదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ…

Andhra Pradesh

YS Jagan: వేంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు.. జాగ్రత్త!

YS Jagan: తిరుమల వేంకటేశ్వర స్వామితో ఆటలాడుకోవద్దని మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) అన్నారు. ఆయనతో ఆటలాడుకుంటే మామూలుగా ఉండదని హెచ్చరించారు. తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో…

Andhra Pradesh

Sharmila: 48 గంటల్లోపే కార్మికులను విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయం

Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ  (Congress) విజయమని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైయస్ షర్మిలారెడ్డి అన్నారు. తాము పెట్టిన 48 గంటల గడువుకి…

మరిన్ని వార్తలు

Andhra Pradesh

Tirumala Laddu: నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ

Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. స్వతంత్ర దర్యాప్తు పై సుప్రీంకోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మసనం విచారణ జరపనుంది. మ.3.30 గంటలకి…

గురువారం, 3 అక్టోబర్ 2024
Andhra Pradesh

Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విరమించారు. వారాహి డిక్లరేషన్ బుక్ తో ఆలయం వెలుపలకు పవన్ వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు ఆసక్తిగా గమనించారు. కాలినడక…

బుధవారం, 2 అక్టోబర్ 2024
Andhra Pradesh

Purandeswari: చంద్రబాబుపై సుప్రీంకోర్టు కామెంట్లు సమంజసం కాదు: పురందేశ్వరి

Purandeswari: లడ్డూ వివాదం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీ, పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంలో సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి భిన్నంగా స్పందించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏం జరిగిందో…

మంగళవారం, 1 అక్టోబర్ 2024
Andhra Pradesh

Tirumala Laddu: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది.  ఏఆర్ డెయిరీతో సహా గత టీటీడీ బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.  నిన్న టీటీడీ ప్రొక్యూర్…

సోమవారం, 30 సెప్టెంబర్ 2024
Andhra Pradesh

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ 

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు…

సోమవారం, 30 సెప్టెంబర్ 2024
Andhra Pradesh

Malladi Vishnu: ప్రజల సమల్యను ప్రభుత్వం గాలికొదిలేసింది

Malladi Vishnu: రాష్ట్రంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దుర్భుద్ధితో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. టిటిడి లడ్డూ ప్రసాదాన్ని ఈ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటుందన్నారు.…

సోమవారం, 30 సెప్టెంబర్ 2024