Andhra Pradesh: ఏపీలో వ్యవసాయ సంక్షోభం.. 54 శాతానికి పైగా వర్షాభావం, రైతులకు ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలి: నాగిరెడ్డి
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ వై.ఎం.వి.ఎస్. నాగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో…





