శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Tirumala Laddu

Andhra Pradesh

Tirumala Laddu: జగన్ హయాంలో నెయ్యి నాణ్యత పరీక్షల కోసం టీటీడీ ఆధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది: ఎమ్మెల్సీ మాధ‌వ‌రావు

Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి నాణ్యత అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడుతూ 2014–2019 మధ్య లడ్డూ సువాసన కోసం ప్రత్యేకంగా…

Andhra Pradesh

AP Council: ఏపీ శాసనమండలిలో లడ్డూ ప్రసాదం వివాదం… అధికార–ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం

AP Council: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యతపై తీవ్ర చర్చ జరిగింది. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. లడ్డూ ప్రసాదం నెయ్యి విషయంలో…

Andhra Pradesh

Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో భారీ కుతంత్రం బద్దలైంది: అంబటి రాంబాబు

Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో భగవంతుడిని అడ్డు పెట్టుకుని చేసిన భారీ కుట్ర బయటపడిందని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని అడ్డు పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని,…

Laddu
Andhra Pradesh

Tirumala Laddu : కియోస్క్ యంత్రాల ద్వారా శ్రీవారి లడ్డూల విక్రయం

Tirumala Laddu : తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు…

మరిన్ని వార్తలు

Andhra Pradesh

Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ ప్రారంభం

Laddu: తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల దీనిపై జాతీయ స్థాయిలో రచ్చ జరిగింది. స్టేట్ గవర్నమెంట్ దీనిపై సిట్ విచారణ మొదలు పెట్టింది. ఇంతలో వైయస్సార్ సీపీ, ఇంకా…

బుధవారం, 6 నవంబర్ 2024
Andhra Pradesh

Tirumala: ఎక్కడా తప్పు జరగలేదు.. వైభవానికి భంగం వాటిల్లలేదు

Tirumala: టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఓ పత్రికలో…

గురువారం, 10 అక్టోబర్ 2024
Andhra Pradesh

Ramachandra Yadav: వెయ్యి ఆవులు, లక్ష గోవులు ఉచితంగా ఇస్తా.. టీటీడీకి సొంత డెయిరీ ఏర్పాటు చేయండి

Ramachandra Yadav: టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం వెయ్యి గోవులు, లక్ష ఆవులను ఇస్తానంటూ భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) ముందుకొచ్చారు. ఈ మేరకు…

ఆదివారం, 6 అక్టోబర్ 2024
Andhra Pradesh

Kurasala Kannababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం ఆపాలి

Kurasala Kannababu: తెలుగుదేశం పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ అని, ప్రజా సమస్యలను పూర్తిగా వదిలేసిన కూటమి ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఏ దిశలో నడుపుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu)…

ఆదివారం, 6 అక్టోబర్ 2024
Andhra Pradesh

Srinivasa Varma: గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి: కేంద్ర మంత్రి

Srinivasa Varma: గత జగన్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆరోపించారు. టీటీడీ లడ్డు విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు ని బీజేపీ స్వాగతిస్తోందన్నారు. టీటీడీ విషయంలో గతంలో అధికార…

శనివారం, 5 అక్టోబర్ 2024
Andhra Pradesh

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు : సుప్రీం కోర్టు తీర్పు

Tirumala Laddu: తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉంటే మంచిదని జస్టిస్ గవాయ్ సూచించారు. ఐదుగురు సభ్యుల సిట్ లో ఇద్దరు కేంద్రం నుంచి,…

శుక్రవారం, 4 అక్టోబర్ 2024