OTT Release: ‘దృశ్యం’ వైబ్స్తో వచ్చిన మర్డర్ మిస్టరీ.. ఇప్పుడు ఓటీటీలోకి ‘పరిమళ అండ్ కో’!
OTT Release: మర్డర్ మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ నటులు జయరామ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ‘పరిమళ…





