Sajjala: కక్ష సాధింపు చర్యలు.. వేధింపులు.. రెడ్ బుక్ పాలన
Sajjala: రాష్ట్రంలో కక్ష సాధింపులు, వేధింపులతో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైయస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) ఆరోపించారు. ఈనెల 15వ తేదీ నుంచి ఓ వర్గం మీడియా తనపై…
Sajjala: రాష్ట్రంలో కక్ష సాధింపులు, వేధింపులతో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైయస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) ఆరోపించారు. ఈనెల 15వ తేదీ నుంచి ఓ వర్గం మీడియా తనపై…
Gadikota Srikanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమలు చేస్తున్న మద్యం పాలసీలో ఎటువంటి పారదర్శకత లేదని, ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, బెదిరింపులతో కమిషన్ల కోసం టీడీపీ నేతలు దాడులు సాగిస్తున్నారని వైయస్సార్సీపీ సీనియర్…
YSRCP News: అవినీతి కార్యకాలాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు, అదే పనిగా బురద చల్లే రాజకీయాలు చేస్తున్నారని వైయస్సార్సీపీ (YSRCP News) రాష్ట్ర అధికార ప్రతినిధి…
YS Jagan on Liquor: ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం సిండికేట్లు, లాటరీ, దుకాణాల కేటాయింపు.. తదితర అంశాలపై మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.…

AP Liquor: ఏపీలో లిక్కర్ షాపులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా షాపుల కేటాయింపు ఇవాళ పూర్తయింది. మొత్తం 3,396 షాపులకు లాటరీ ప్రక్రియ ముగిసింది. డ్రాలో విజేతలకు లైసెన్స్ ను (AP Liquor)…

AP Liquor: ఏపీలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో సర్కారు వైన్ షాపులు నడవగా.. ఇప్పుడు వాటిని తీసేసి మద్యం ప్రైవేటు ద్వారా అమ్మకాలు సాగించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.…

AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ ప్రక్రియతో 16,347 పోస్టులు భర్తీ చేసేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో యాస్పిరెంట్స్ అందరూ పట్టుదలగా ప్రిపేర్ అవుతున్నారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను…

Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ టర్మ్ లోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో…

Nara Lokesh: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, రెడ్ బుక్లో రాసిన పేర్లన్నీ తప్పు చేసిన వారివేనని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. కియా పరిశ్రమను (Kia Industry) చంద్రబాబు (Chandrababu) తీసుకొస్తే రాజశేఖర్…

Dasara: దసరా పర్వదినం సందర్భంగా ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి (Dasara) పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ…