Andhra Pradesh : సాగునీటి సంఘాలకు జీఎస్టీ మినహాయింపు – ప్రతి ఎకరాకు నీరివ్వడమే ప్రభుత్వ లక్ష్యం
Andhra Pradesh : రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని…
