Telangana
Khammam News: 12 తరాలు.. 150 మంది ఒకే చోట.. ఖమ్మంలో అరుదైన కుటుంబ కలయిక.. వైరల్ అవుతున్న కొరపోలు వంశీయుల కథ
Khammam News: సాంకేతిక యుగంలో కుటుంబ బంధాలు క్రమంగా దూరమవుతున్నాయని భావిస్తున్న ఈ రోజుల్లో.. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక అరుదైన కుటుంబ కలయిక అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల…