గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: AP News

Andhra Pradesh

Talliki Vandanam Funds: త‌ల్లికి వంద‌నం డ‌బ్బుల‌పై అప్ డేట్.. 2.80 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం!

Talliki Vandanam Funds: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత విడతలో అర్హత ఉన్నప్పటికీ కొందరు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో…

Andhra Pradesh

Good News: ఏపీలో పేదలకు మరో గుడ్ న్యూస్.. త్వరలో తక్కువ ధరకే కందిపప్పు, వంటనూనె కూడా.. మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన

Good News: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్…

Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో తక్కువ ధరకే బియ్యం విక్రయం ప్రారంభం.. సామాన్యులకు ఊరట

Andhra Pradesh: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ ధర…

Andhra Pradesh

Bhogapuram Airport: పని మాది.. ప్రచారం చంద్రబాబుది.. భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

Bhogapuram Airport: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ.. దాని నిర్మాణ క్రెడిట్‌పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం కీలకమైన పనులన్నీ…

మరిన్ని వార్తలు

Andhra Pradesh

Anantapur Scientist: అనంతపురం శాస్త్రవేత్తకు డెన్మార్క్ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్.. రూ.3.6 కోట్ల గ్రాంట్‌తో మూడేళ్ల పరిశోధన

Anantapur Scientist: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో శాస్త్రవేత్త అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బాతినేని విమల డెన్మార్క్ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక పరిశోధనా ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ ఫెలోషిప్…

శనివారం, 25 జూలై 2026
Andhra Pradesh

Andhra Pradesh Rice Prices: ఏపీలో బియ్యం ధరలకు బ్రేక్.. రూ.52కే సూపర్ ఫైన్ బియ్యం, రూ.50కే పచ్చిబియ్యం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Rice Prices: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్య కుటుంబాలపై అదనపు భారం మోపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో సూపర్ ఫైన్, పచ్చిబియ్యం ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజల…

శనివారం, 25 జూలై 2026
Andhra Pradesh

Kadambari Jethwani: జెత్వానీ కేసులో నిజాలు దాచిపెట్టి.. ఐపీఎస్ అధికారులపై కక్షసాధింపు నిజమేనా?

Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు కేసులోని పూర్తి న్యాయపరమైన ప్రక్రియను పక్కనపెట్టి…

మంగళవారం, 21 జూలై 2026
International

Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల పర్యాటకులపై ఆందోళన

Vietnam Boat Accident: వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం భారతీయులను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పర్యాటకులను తీసుకెళ్తున్న ఓ బోటు బోల్తాపడటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో పలువురు భారతీయులు ఉన్నట్లు…

శనివారం, 11 జూలై 2026
Andhra Pradesh

Anakapalli Crime: పెళ్లింట్లో రూ.5 లక్షల బ్యాగ్ చోరీ.. 3 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడు ఎవరంటే?

Anakapalli Crime: అనకాపల్లి జిల్లాలోని నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెళ్లి వేడుకలో బంధువులంతా హడావుడిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి, వధువు బంధువు చేతిలో ఉన్న…

సోమవారం, 6 జూలై 2026
Andhra Pradesh

Talliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్‌డేట్.. రెండో విడత నిధుల విడుదలకు స‌ర్వం సిద్ధం

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రెండో విడత నిధుల విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు.…

శుక్రవారం, 3 జూలై 2026