Tirumala News 03-08-2023: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,365 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,006. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లు చేకూరిందని టీటీడీ తెలిపింది. (Tirumala News 03-08-2023)
Read Also : Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఈవో ధర్మారెడ్డి