YS Jagan with Fishermen: బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: వైఎస్ జగన్ డిమాండ్
YS Jagan with Fishermen: విశాఖ చేరువలో సముద్రంలో చేపలవేటకు వెళ్లి, తిరిగివస్తూ పడవ బోల్తా పడడంతో చనిపోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలతో పాటు, ఆ ఘటనలో ప్రాణాలతో బయటపడిన చిన్నాను మాజీ…





