Andhra Pradesh
Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల నుంచి 5.56 లక్షల మంది విద్యార్థులు దూరం: వైఎస్ జగన్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిణామాలను ‘UDISE+’ అధికారిక గణాంకాలు బహిర్గతం చేస్తున్నాయని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ చివరి…