Krishna District: కృష్ణా జిల్లాలో ప్రేమ పేరుతో ఓ యువతిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్న యువకుడు ప్రేమించాలని ఒత్తిడి తెచ్చినట్లు, అనంతరం యువతిని బస్సు నుంచి దింపి మోపిదేవి సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లి దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Krishna District: కృష్ణా జిల్లాలో యువతిపై దాడి.. ప్రేమ పేరుతో వేధింపుల తర్వాత పొలాల వద్దకు తీసుకెళ్లి దారుణం, కేసు నమోదు
RELATED ARTICLES
